మూలమంత్రము:-" ఓం నమో మహాయక్షిణ్యె మమ పతిం (ఆముకం ) మే వశ్యం కురు కురు స్వాహా "
భార్య భర్తల మధ్య విరోధము వచ్చి భార్య పుటింటికి వెళ్లి వుండిపోయిన రోజులలో రాత్రిపూట ఆవు నేతితో దీపం
వెలిగించి ఆ దీపం వద్ద స్త్రీ కుర్చుని పైన వ్రాసిన మంత్రమును 108 సార్లు చొప్పున 11 రాత్రులు జపం చేస్తే ఆమె భర్త
తనంత తానుగా వచ్చి తన భార్యను ప్రేమగా తీసుకువేల్లిపోవును. సుకంగా కలతలు లేకుండా కాపురము చేయుదురు. ఈ రహస్యం భర్తకు తెలియనియకూడదు.
దుర్గ దేవి ఆలయమందు కానీ దేవత పటము నందు కానీ కుర్చుని ఆ దేవతను పూజించి ప్రతి రోజు పాత్రకలమందు
నాకు వివాహం కావాలి అని తలుచుకొని రోజు 11 సార్లు చొప్పున తులసి కవచమును 40 రోజులు పారాయణం చేయటం వలన ఏకారణం చేత వివాహం కాకపోయినను ఆ కారణం తొలగిపోయి వివాహం నిశ్చయముగా అగును.
ఈ కవచమును ప్రతినిత్యము పాత్ర:కాలమందు పారాయణము చేయువరాలకు ఆరోగ్యము, ఆయుర్దాయము,
అభివృద్ది చెందును. అకాల మరణములు దరిచేరవు. సంతానవృద్ది,పశువృద్ది, ధనవృద్ది, సర్వజన వస్యము
లభించును. నిరుద్యోగులకు ఉద్యోగము, ఉద్యోగులకు ఉద్యోగ అభివృద్ది కలుగును. స్త్రిలకు ఈ కవచం పారాయణం
చేయటం వలన సౌభాగ్యం వృద్ది చెందును.
పై మంత్రమును 1008 సార్లు జపించిన యెడల సిద్ధించును. తరువాత ప్రతినిత్యము 108 సార్లు చొప్పున జపించుచున్న యెడల సర్వ గ్రహములకు శాంతి కలిగి సాధకునకు పిడను కలుగజేయకుండా గ్రహములన్నియు సుభాములనే ఇచ్చుచుండును.
ఈ కుజ స్తోత్రమును ప్రతి రోజు భక్తీ శ్రధలతో చదువుచున్నచో రుణబాధ,రోగబాధ,అపమృత్యువు,దారిద్రమ,
శత్రుబయము,కుజ గ్రహము వల్ల జాతకరిత్య గాని, గోచరరిత్య గాని, ఏర్పడేడి సమస్త భాదలు భయము, క్లేసము
మనస్తాపము మొదలైన భాదలన్నియు నిస్సoశయముగా తొలిగిపోయీ, దానదన్యములు, సంతానము మొదలైన
లాభములు కలుగును