Thursday, 14 May 2015

భార్య భర్తల మధ్య విరోధము తొలగిపోవుటకు

మూలమంత్రము:-" ఓం నమో మహాయక్షిణ్యె మమ పతిం (ఆముకం ) మే వశ్యం కురు కురు స్వాహా "

భార్య భర్తల మధ్య విరోధము వచ్చి భార్య పుటింటికి వెళ్లి వుండిపోయిన రోజులలో రాత్రిపూట ఆవు నేతితో దీపం
వెలిగించి ఆ దీపం వద్ద స్త్రీ కుర్చుని పైన వ్రాసిన మంత్రమును 108 సార్లు చొప్పున 11 రాత్రులు జపం చేస్తే ఆమె భర్త
తనంత తానుగా వచ్చి తన భార్యను ప్రేమగా తీసుకువేల్లిపోవును. సుకంగా కలతలు లేకుండా కాపురము చేయుదురు. ఈ రహస్యం భర్తకు తెలియనియకూడదు.   

No comments:

Post a Comment