దుర్గ దేవి ఆలయమందు కానీ దేవత పటము నందు కానీ కుర్చుని ఆ దేవతను పూజించి ప్రతి రోజు పాత్రకలమందు
నాకు వివాహం కావాలి అని తలుచుకొని రోజు 11 సార్లు చొప్పున తులసి కవచమును 40 రోజులు పారాయణం చేయటం వలన ఏకారణం చేత వివాహం కాకపోయినను ఆ కారణం తొలగిపోయి వివాహం నిశ్చయముగా అగును.
No comments:
Post a Comment